టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

571చూసినవారు
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. ఉద్రిక్తత
కడప జిల్లా కమలాపురం మండలం కోగటంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త తమ వాహనం వైసీపీ కార్యకర్త ఇంటి ముందు నిలిపాడని గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దాదాపు వందమందికి పైగా గొడవకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళన కారులను నిలువరించారు.

సంబంధిత పోస్ట్