వైసీపీని వీడనున్న తాడిశెట్టి సోదరులు

459201చూసినవారు
వైసీపీని వీడనున్న తాడిశెట్టి సోదరులు
గుంటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడనున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదని, పార్టీలో దళారులు ఉన్నారన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని.. భవిష్యత్‌లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది డిసైడ్ అవుతామని తాడిశెట్టి సోదరులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్