‘అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి’

78చూసినవారు
‘అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి’
గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని, వైద్యం సరిగ్గా అందించలేదన్నారు. 11 ప్రాజెక్టులు ఉన్నా.. సాగు, తాగు నీటికి ఇబ్బందులు తప్పలేదన్నారు. వైసీపీ చేసిన తప్పులు తాము చెయ్యమన్నారు. వైసీపీ చేసిన తప్పుల వల్లే ఎన్నికల్లో 11 సీట్లు గెలిచిందని ఆమె విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్