బాలుడి ప్రాణం తీసిన బిస్కెట్

13911చూసినవారు
బాలుడి ప్రాణం తీసిన బిస్కెట్
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బొందుగూడ గ్రామానికి చెందిన తేజ అనే మూడేళ్ల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు అరకు లోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఊపిరాడక కొట్టుమిట్టాడిన బాలుడు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్