ఘోర రోడ్డు ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

60చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్