ఎడారిలో ఏపీ యువకుడి కష్టాలు

1577చూసినవారు
ఎడారిలో ఏపీ యువకుడి కష్టాలు
సౌదీలోని ఎడారిలో అష్టకష్టాలు పడుతున్న ఏపీ యువకుడు వీరేంద్రకు మంత్రి లోకేశ్ అండగా నిలిచారు. ‘‘వీరేంద్ర.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువస్తాము. డోంట్ వర్రీ’’ అని తెలిపారు. కాగా.. వీరేంద్ర ఈనెల 10న ఖతార్ వెళ్లగా.. అక్కడి నుంచి వీరేంద్రను 11న సౌదీ ఆరేబియాకి తీసుకువెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారు. సోషల్ మీడియా ద్వారా తన గోడును వీరేంద్ర వెళ్లబోసుకోగా.. లోకేశ్ స్పందించారు.

సంబంధిత పోస్ట్