ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి పెద్దిరెడ్డి

75చూసినవారు
ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి పెద్దిరెడ్డి
రాయలసీమ కోసం పాటు పడే పార్టీ మాదేనని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్, వైసీపీ మంత్రులను విమర్శించడం తప్ప ప్రతిపక్ష నేతలకు వేరే పనేమీ లేదని ధ్వజమెత్తారు. 14ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మాపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలే ఓట్లు రూపంలో మీ అందరికీ బుద్ది చెపుతారని హెచ్చ‌రించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్