రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు: చంద్రబాబు

3303చూసినవారు
రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు: చంద్రబాబు
జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని.. ఇవాళ ఏ శాఖ అయినా పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్సీపైనేనని చంద్రబాబు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్