ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పిటిషన్

70చూసినవారు
ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ప్రభుత్వ పథకాలు విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పెట్టుబడి రాయితీ, విద్యాకానుక నిధులు విడుదల చేయొద్దన్న నిర్ణయంపై పిటిషన్ దాఖలు దాఖలైంది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరపనుంది.

సంబంధిత పోస్ట్