జనసేన కార్యకర్తకు హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శ (వీడియో)

60చూసినవారు
జనసేన కార్యకర్తను సినీహీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్