ఒక్క రోజే 417 మంది వాలంటీర్ల రాజీనామా

3295చూసినవారు
ఒక్క రోజే 417 మంది వాలంటీర్ల రాజీనామా
ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో 417 మంది వాలంటీర్లు గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అందజేశారు. ప్రజా సేవ చేసే తమ పట్ల ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడంతో మనస్తాపం చెంది రాజీనామాలు చేస్తున్నట్లు కొంతమంది వాలంటీర్లు తెలిపారు. దీనికితోడు ఎన్నికల కమిషన్‌ విధులకు దూరం పెట్టడంతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్