ఆస్పత్రిలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ?

69చూసినవారు
ఆస్పత్రిలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ?
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. చేతికి నొప్పిగా ఉందని నితీష్ చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థోపెడిక్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నితీశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్