4 పార్లమెంట్‌ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరే..

64చూసినవారు
4 పార్లమెంట్‌ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరే..
పెండింగ్‌లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది.
పార్లమెంట్ అభ్యర్థులు
విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు
ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి
అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ
కడప- భూపేష్‌రెడ్డి

సంబంధిత పోస్ట్