గాజాలో 42 వేలు దాటిన మరణాలు (వీడియో)

72చూసినవారు
గాజాలో హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమై ఇటీవలే ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. ఇంకా భీకరంగా విరుచుకుపడుతోంది. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 42 వేలు దాటినట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది. దాదాపు 98 వేల మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్