ప్రజలతో మమేకమైన మంత్రి

53చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో శుక్రవారం గాదంకి టోల్ ప్లాజా వద్ద చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో మంత్రి నారా లోకేష్ మాటామంతి కలిపారు. ఆప్యాయంగా ప్రజలను పలకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ శ్రేణులతో కలిసి టీ తాగారు. అనంతరం రేణిగుంట ఎయిర్పోర్ట్కు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్