స్టాల్ ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి

53చూసినవారు
స్టాల్ ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి పిఎం సంపద యోజన పథకాన్ని క్రింద నిరుద్యోగులు స్వద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని జానకార పల్లెలో ప్రధానమంత్రి పిఎం సంపద యోజన పథకం క్రింద మంజూరైన స్టాల్ ను ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్