కోట మండలంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు టీడీపీలో చేరిక

542చూసినవారు
కోట మండలంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
కోట మండలం గూడలి పంచాయతీ వైసీపీ నుండి నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 50 కుటుంబాల వారిని నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ టీడీపీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పల్లెమల్లు వెంకటకృష్ణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కత్తి విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్