టీడీపీలో చేరిన మాజీ జెడ్పీటీసీ మేకల లక్ష్మి

6755చూసినవారు
టీడీపీలో చేరిన మాజీ జెడ్పీటీసీ మేకల లక్ష్మి
చిల్లకూరు మండలం తొణుకుమాల పంచాయతీకి చెందిన మాజీ జడ్పీటీసీ మేకల లక్ష్మి, మేకల చంద్రశేఖర్ సునీల్ శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, మేకల కుమార్, సర్పంచ్ త్రివిక్రమ్, ఉపసర్పంచ్ విజయభాస్కర్ పాల్గొని పాశం సునీల్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్