తండ్రికి మద్దతుగా తనయుల ప్రచారం

553చూసినవారు
తండ్రికి మద్దతుగా తనయుల ప్రచారం
గూడూరు 24వ వార్డులో శనివారం మధ్యాహ్నం వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళిధర్ తనయుడు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని వైకాపా కార్యాలయ సిబ్బంది సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. గూడూరు వైసీపీ నాయకులు ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్