సుపరిపాలన, సంక్షేమ కోసం వైసీపీని గెలిపించండి

84చూసినవారు
సుపరిపాలన, సంక్షేమ కోసం వైసీపీని గెలిపించండి
రాష్ట్రంలో సుపరిపాలన కోసం వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి పట్టణ ప్రజలను కోరారు. శుక్రవారం గూడూరు 32 వార్డులో నాసిన నాగులు, సుబహాన్ ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. తన తండ్రి మేరిగ మురళీధర్ ను అఖండ మెజారిటీతో గెలిపించిలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్