బాల త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చిన దేశమ్మ

77చూసినవారు
బాల త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చిన దేశమ్మ
నగరి నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీఆర్ కండ్రిగ దేశమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పురుషోత్తం స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్