నగిరిలో పర్యటించనున్న మాజీ మంత్రి

57చూసినవారు
నగిరిలో పర్యటించనున్న మాజీ మంత్రి
మాజీ మంత్రి రోజా బుధవారం నగిరి లో పర్యటిస్తారని ఆమె కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8. 30 గంటలకు నగరి రూరల్ మండలం దేశూరు అగరం గ్రామంలో శ్రీశ్రీ ధర్మశాస్త్ర (అయ్యప్ప స్వామి) నూతన ఆలయ అష్ట బంధన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకంలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్య క్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని ముఖ్య నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్