రోడ్డు మరమ్మతులు చేసిన ఎన్డీఏ నాయకులు

63చూసినవారు
రోడ్డు మరమ్మతులు చేసిన ఎన్డీఏ నాయకులు
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం వేదాంతపురం గ్రామం వద్ద నేషనల్ హైవే 4 రోడ్డు గుంతలుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. జనసేన పార్టీ నాయకులు జయ ప్రకాశ్, బీజేపీ నాయకుడు రాంప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న గుంతను కంకర రాళ్లతో సిమెంట్ కలిపి గురువారం పూడ్చారు.

సంబంధిత పోస్ట్