నిండ్రలో వైభవోపేతంగా గోపూజ నిర్వహణ

75చూసినవారు
నిండ్రలో వైభవోపేతంగా గోపూజ నిర్వహణ
నిండ్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు త్వరగా పూర్తి అవ్వాలని సంకల్పంతో ప్రతి శనివారం ఉదయం గోపూజా, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం భక్తులందరూ కలసి పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రవి శర్మ, కుప్పరాజు, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్