నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు

82చూసినవారు
నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు
చిత్తూరు జిల్లా నగిరి వ్యాప్తంగా ఉన్న మండలాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారు మంగళవారం ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ పండితులు అమ్మవారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని చేరుకొని పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్