పుత్తూరు కమిషనర్ మంజునాథ్ గౌడ్ ను కలిసిన టిఎన్టియూసి అధ్యక్షులు

56చూసినవారు
పుత్తూరు కమిషనర్ మంజునాథ్ గౌడ్ ను కలిసిన టిఎన్టియూసి అధ్యక్షులు
పుత్తూరు మున్సిపాలిటీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, చిత్తూరు పార్లమెంట్ టిఎన్టియూసి అధ్యక్షులు రావిళ్ళ మాధవ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బి ఆర్ యుగంధర్, మరియు తెలుగుదేశం పార్టీ కృష్ణంరాజు, చీరల మోహన్, కన్నన్, జయచంద్ర, పూల సుధా, మార్కెట్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్