లడ్డూ రాజకీయాలు చేయకండి: కాంగ్రెస్

71చూసినవారు
తిరుమల లడ్డూ విషయంలో నిజా నిజాలు తెలియకుండా రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సీసీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ బుధవారం విజ్ఞప్తి చేశారు. కాణిపాకంలో రాహుల్ గాంధీ పీఎం కావాలని, షర్మిల సీఎం కావాలని శత కలశ అభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. తిరుమల లడ్డూ రాజకీయాలు పక్కన పెట్టి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్