మృతురాలి వివరాలు తెలిస్తే చెప్పండి

63చూసినవారు
మృతురాలి వివరాలు తెలిస్తే చెప్పండి
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని మొగిలి ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మృతురాలి వివరాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని బంగారుపాలెం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్