మొక్కలు నాటిన ఎమ్మెల్యే

73చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పరిసరాల్లో గురువారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు. ఆలయ పరిసరాల్లో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఈవో గురు ప్రసాద్, ఏఈఓ ఎస్వీ కృష్ణారెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్