టీటీడీ ఆధ్వర్యంలోని డైరీ నిర్వహించాలి: రామచంద్ర యాదవ్

82చూసినవారు
టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ నిర్వహించాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ సూచించారు. ఆయన చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర శనివారం సదుం మండలంలోకి ప్రవేశించింది. ఏడు డిమాండ్లతో పాదయాత్ర చేపట్టామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఈనెల 30న అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళతామన్నారు.

సంబంధిత పోస్ట్