పేదల ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఆశయం

50చూసినవారు
పేదల ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఆశయం
పేదల ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఆశయమని ఎంపీడీవో రాజశేఖర్ బాబు అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం హౌసింగ్ ఏఈ త్యాగరాజు ఆధ్వర్యంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు బిల్లులు మంజూరు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి శ్రీనివాసులు కార్యదర్శి యుగంధర్ ఏపీఓ షౌకత్ అలీ ఏపిఎం రమేష్, సచివాలయ సిబ్బంది,లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్