నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించిన ఎమ్మెల్యే

52చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన వారికి అభివృద్ధి పథకాలు అందే విధంగా చూడాలని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్