శ్రీ పల్లికొండేశ్వరాలయంలో హుండీ లెక్కింపు

75చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. తిరుపతి డివిజన్ తనిఖీదారులు పణిరాజశయన పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి లత అధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. 41 రోజులకు గాను హుండీల ద్వారా 5. 3, 61, 784 2, 044. 045 మి. గ్రా వెండి 904 గ్రాములు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్