నారా భువనేశ్వరికి రెడ్డి విమానాశ్రయంలో ఘన స్వాగతం

79చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గమున తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్