రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

69చూసినవారు
తిరుమల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయానికి చేరకున్నారు. ఆయనకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్