నీటీ పరీక్షలు రద్దు చేయాలి అంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన

75చూసినవారు
నీటీ పరీక్షలు రద్దు చేయాలి అంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన
ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు నీటి పరీక్షల క్యూస్షన్ పేపర్ లీక్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు నిరసన తెలియజేశారు.

ఇంత జరుగుతున్నా మోడీ గారు మాట్లాడడం లేదని నీటి పరీక్షలను రద్దు చేసి వెంటనే పారిదక్షకతతో తిరిగి ఎన్ టి ఏ పరీక్షలను నిర్వహించాలని కోరడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్