సీఎం సహాయ నిధికి విరాళం

72చూసినవారు
సీఎం సహాయ నిధికి విరాళం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బలిజ సోదరులు విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయమందించారు. బుధవారం ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి నెలవల సుబ్రమణ్యం కార్యాలయంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి పార్ధసారధి చేతుల మీదుగా రూ. 1, 51, 116 అందచేశారు. ఈ కార్యక్రమంలో పగడాల శివ ప్రదీప్, ఆకుల కుబేరు మణి, హంస పృథ్వి చంద్, మాదిరి జలంధర్, గాజుల మోహన్ రావ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్