టీడీపీలో చేరిన వెంకటగిరి ఎంపీపీ

57చూసినవారు
టీడీపీలో చేరిన వెంకటగిరి ఎంపీపీ
వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ తంబిరెడ్డి తనూజా రెడ్డి, ఆమె భర్త శివారెడ్డితో పాటు 20 కుటుంబాలు బుధవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీఎస్ఆర్ కల్యాణమండపం వద్ద యువగళం క్యాంప్ లో వీరికి పసుపు కండువాలు కప్పి యువనేత సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్