యూనివర్సిటీలో విషాదం.. పాముకాటుతో విద్యార్థి మృతి

79చూసినవారు
యూనివర్సిటీలో విషాదం.. పాముకాటుతో విద్యార్థి మృతి
నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో మయన్మార్‌కు చెందిన కొండన్న అనే విద్యార్థి మృతి చెందాడు. క్యాంపస్‌లో పుట్టగొడుగులు ఏరుతుండగా అతడు పాము కాటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కొండన్న యూనివర్సిటీలో ఎంఏ బుద్ధిజం చదువుతున్నాడు.

సంబంధిత పోస్ట్