కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏపీ సీఎం
జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల మీద చర్చించారు. ఎటువంటి అంశాల గురించి చర్చించారనే విషయం తెలియదు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.