ఎమ్మెల్యే బేబీ నాయన ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ కలిశెట్టి

52చూసినవారు
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు బొబ్బిలి పట్నం విచ్చేసిన సందర్భంగా మంగళవారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) తో మర్యాదపూర్వకంగా వెళ్ళి కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీకు ఎమ్మెల్యే స్వాగతం పలికి దుస్సాలువ తో సన్మానించి పుష్ప బొక్కేను అందించారు. వారి తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్