స్కూల్ పిల్లలకు విద్యా సామగ్రి వితరణ

72చూసినవారు
స్కూల్ పిల్లలకు విద్యా సామగ్రి వితరణ
దత్తి రాజెరు మండలం లోని షికారు గంజి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని విద్యార్థులకు బుదవారం అమ్మ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. అమ్మ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు దేవారపు సురేష్ తన కుమార్తె ను ఒకటో తరగతి లోకి చేర్పిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యురాలు రెడ్డి ఎర్రమ్మ , ఫౌండేషన్ కార్యదర్శి సాయి, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్