కుంటిని వలసలో గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం పరిశీలన

80చూసినవారు
కుంటిని వలసలో గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం పరిశీలన
మెంటాడ మండలం కుంటినవలస సమీపాన శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం సేకరించిన భూములను ఆమె అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చులకోసం చేసిన కోట్ల రూపాయలను పల్లెల అభివృద్ధికి వినియోగిస్తే ఎంతో బాగుండేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్