రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

50చూసినవారు
రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి
దత్తిరాజేరు తాహాసిల్దార్ కార్యాలయంలో నూతన తహసిల్దార్ విజయభాస్కర్ ను విజయనగరం జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ సారికి శంకర్ , దత్తిరాజేరు మండల రిపోర్టర్ సీర రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా దత్తిరాజేరు మండలంలో భూముల రీ సర్వే పూర్తిస్థాయిలో జరగలేదని తెలిపారు. మండలం లో నిరక్షరాస్యులు అయిన పలువురు రైతులు తమ భూములను సకాలంలో ఆన్లైన్ చేయించుకోలేకపోయారని చదువు లేని రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్