అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యం పట్టివేత

67చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యం పట్టివేత
చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం సరిపూటి నుండి ఒరిస్సాకు లారీలో అక్రమంగా పిడిఎఫ్ బియ్యం తరలిస్తున్న నేపథ్యంలో గరివిడి అన్నపూర్ణ కాటా వద్ద విజిలెన్స్ ఎస్సై రామారావు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల పిడిఎఫ్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మేరకు పట్టుబడిన పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్