వైభవంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

83చూసినవారు
ఎల్ కోట మండలం కల్లేపల్లిలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అర్చకులు శ్రీను, సతీష్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త యేడువాక శ్రీను సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో జియో వ్యవస్థాపకులు బి రామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు, రవి, శ్రావణి దంపతులతో పాటుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్