ఎస్ కోట నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని
టిడిపి యువనేత గొంప కృష్ణ స్పష్టం చేశారు. ఎస్ క
ోట మండల
కేంద్
రంలో ఆలో ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర
్తలతో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ రూపు రేఖలుమారుస్తానని హామీ ఇచ్చారు. తాను ఎల్లప్పుడూ తన అభిమాన నాయకులు, ప్రజలతో కలసి నడుస్తానన్నారు. సమావేశానికి వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.