తెర్లాంలో అక్షింతలు వితరణ కార్యక్రమం

59చూసినవారు
తెర్లాంలో అక్షింతలు వితరణ కార్యక్రమం
తెర్లాం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం అయోధ్య రాముడి అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో వున్న రామ భక్తులు పాల్గొని పురవీధుల్లో భజనలు చేసుకు0టూ, ఇంటింటికి వెళ్ళి ఆయోధ్య రాముడు ఫోటో అక్షింతలు పంపిణీ చేశారు. ఈ నెల 22 తేదీన రాముడు ప్రాణ ప్రతిష్ట అవుతుంది అని ఆ రోజు సాయంత్రం తమ తలపై అక్షింతలు వేసుకోవాలి అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్