బొబ్బిలి: సిబీఎం స్కూల్ రిజిస్ట్రేషన్ పై ఆర్డీఓకి ఫిర్యాదు

70చూసినవారు
బొబ్బిలి: సిబీఎం స్కూల్ రిజిస్ట్రేషన్ పై ఆర్డీఓకి ఫిర్యాదు
బొబ్బిలి పట్టణంలోని సిబీఎం స్కూల్ రిజిస్ట్రేషన్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు కోట అప్పన్న అన్నారు. బుధవారం బొబ్బిలిలోని ఆర్డీఓ కార్యాలయంలోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్