బొబ్బిలి: మృతి చెందిన వ్యక్తి గౌరీ శంకర్ గా గుర్తింపు

69చూసినవారు
బొబ్బిలి: మృతి చెందిన వ్యక్తి గౌరీ శంకర్ గా గుర్తింపు
బొబ్బిలి పట్టణం స్థానిక షాదీ ఖానా సమీపంలో గల చెరువు వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం తెలిసిందే. కాగా మృతి చెందిన వ్యక్తి గౌరీ శంకర్ గా పోలీసులు గుర్తించారు. కాగా ఈయన అనారోగ్య కారణాలతో ఈ నెల 19 న వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో చెరువు వద్ద కుప్పకూలినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్